ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు
By Sai shivani 85చూసినవారుఏపీలో రెడ్బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రెడ్బుక్ అంశంపై ప్రజలు.. సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్బుక్ కూడా ఒకటి కావడంతో.. ఉత్కంఠ నెలకొంది.