బై మిస్టేక్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: కిషన్ రెడ్డి

59చూసినవారు
బై మిస్టేక్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: కిషన్ రెడ్డి
బై మిస్టేక్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గాడిద అసలు గుడ్డు పెట్టదు కానీ సీఎం రేవంత్ పెట్టించారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన అసలు బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్