నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన

59చూసినవారు
నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో ఆయన ప్రచారం చేయనున్నారు. తొలుత కోరుట్లలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్ పల్లి, రాత్రి శేరిలింగంపల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్