కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం: ఉత్తమ్

52చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం: ఉత్తమ్
హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 'కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసేవి అసత్య ఆరోపణలు , ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరుగుతుందనీ చెప్పారు. నాపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారు. గతప్రభుత్వంలో క్వింటా ధాన్యం ధర రూ.1700గా ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక క్వింటా ధాన్యం రూ.2007 పలికింది. మా ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్