గత ప్రభుత్వ అప్పులకు రూ.24 వేల కోట్ల మిత్తి కట్టినం: CM

80చూసినవారు
గత ప్రభుత్వ అప్పులకు రూ.24 వేల కోట్ల మిత్తి కట్టినం: CM
రాష్ట్రంలో పవర్ ఇంటరప్షన్స్ మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువ ఇస్తున్నాం. 2022 డిసెంబర్, 2023 డిసెంబర్ ను పోల్చి చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. పంట నష్టం తప్పకుండా ఇస్తాం. 4 నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.24 వేల కోట్లు మిత్తి కట్టినం. మహబూబ్ నగర్ నా సొంత జిల్లా.. ఎన్ని సార్లు అయినా వెళ్తా. 14 సీట్లు తప్పకుండా గెలుస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్