నేరం చేయకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి రూ.419 కోట్ల నష్టపరిహారం

84చూసినవారు
నేరం చేయకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి రూ.419 కోట్ల నష్టపరిహారం
నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్షఅనుభవించిన ఓ వ్యక్తికి రూ.419 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికాలోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఓ హత్య కేసులో 2008 అరెస్టైన 'మార్సెల్‌ బ్రౌన్‌' అనే వ్యక్తిని - 2018 వరకు జైలు శిక్ష అనుభవించాడు. 2018 నిర్దోషి అని తేలడంతో.. న్యాయస్థానం కేసును కొట్టేస్తూ బ్రౌన్‌ను విడుదల చేసింది. అతడికి 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తాజాగా ఆదేశించింది.

సంబంధిత పోస్ట్