25 ఏళ్ల తర్వాత మెదక్‌ గడ్డపై కాషాయ జెండా

83చూసినవారు
25 ఏళ్ల తర్వాత మెదక్‌ గడ్డపై కాషాయ జెండా
25ఏళ్ల తర్వాత మెదక్‌ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. మెదక్‌ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలోఓటమి పాలయ్యారు. అయినా.. ఆయన పై నమ్మకంతో బీజేపీ టికెట్‌ ఇచ్చింది. న్యాయవాది, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించడందో విజయం సాధించారు. దీంతో మెదక్‌ గడ్డపై 25 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగరేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్