వట్ పల్లి లో ఆధార్ నమోదు కేంద్రం

560చూసినవారు
వట్ పల్లి లో ఆధార్ నమోదు కేంద్రం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ఆధార్ నమోదు కేంద్రంలో ఆధార్ కు సంబంధించిన అన్ని సేవలు వినియోగించుకోవచ్చని ఆధార్ సేవ కేంద్ర నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్