పంటలపై రైతులకు అవగాహన

1061చూసినవారు
కొండాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు మామిడి, పంట సస్యరక్షణ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్