కుల వివక్ష అంతంతోనే సామాజిక న్యాయం: సీఐటీయు

68చూసినవారు
కుల వివక్ష అంతంతోనే సామాజిక న్యాయం: సీఐటీయు
కుల వివక్ష అంతంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. పుల్కల్ మండలం అంగడిపేట గ్రామంలో మహానీయుల వారోత్సవాల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. మహనీయుల చరిత్రను తెలిపేందుకే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కెవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, సీబీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బాగా రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్