బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

675చూసినవారు
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మాయి కోడ్ లో ఆదివారం మాజీ సర్పంచ్ ఆశయ్య, బిఆర్ఎస్ ఎస్సి గ్రామ కమిటీ అధ్యక్షులు పి అంజయ్య, గొల్ల కురుమ అధ్యక్షులు విట్టల్, బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వెయ్యాలని ఇంటింటికి ప్రచారం నిర్వాహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ఆశయ్య మాట్లాడుతూ.. కేసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గూర్చి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్