ద్వీచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

2261చూసినవారు
ద్వీచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండల పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గైరాన్ తండాకు చెందిన ఇస్లావత్ సురేష్ (28) తన ద్విచక్ర వాహనం పై కూరగాయల కొరకు సిర్గాపూర్ వచ్చి తిరిగి ప్రయాణ మవ్వగా గ్రామ సమీపంలో చెరువు వద్ద సీసీ రొడ్డు పక్కన మట్టి కుప్ప గమనించని సురేష్ వేగంగా వచ్చి మట్టి కుప్ప పై ఎక్కించగా వాహనం అదుపు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్