మద్యం మత్తులో వ్యక్తి మృతి

13044చూసినవారు
మద్యం మత్తులో వ్యక్తి మృతి
మద్యం మత్తులో ఓ వ్యక్తి మృతి చెందాడు. బొల్లారం సిఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం. వనస్థలిపురంకు చెందిన కిష్టపాటి శ్రీనివాస్ రెడ్డి(42) కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రోజు మాదిరిగా మంగళవారం ఉదయం 9: 30 గంటలకు కాజిపల్లి శివారులోని గోల్డెన్ బుల్స్ ఆఫ్ ఇండియా క్రషర్ ప్రక్కన బాగా మద్యం సేవించిన మత్తులో పడుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్