ఉరి వేసుకొని యువకుడు మృతి

63చూసినవారు
ఉరి వేసుకొని యువకుడు మృతి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో శనివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన డిబాకర్ బెహరా ( 19 ) కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నారు. తను ఉంటున్న రూమ్ లో నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుడి చిన్నాన్న రవీందర్ బెహరా గుమ్మడిదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్