భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత

60చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ లోని పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్