ప్రతి ఒక్కరితో బిజెపి సభ్యత్వాన్ని చేయించాలి: మాజీ మంత్రి

52చూసినవారు
ప్రతి ఒక్కరితో బిజెపి సభ్యత్వాన్ని చేయించాలి: మాజీ మంత్రి
ప్రతి ఒక్కరితో బీజీపీ సభ్యత్వాన్ని చేయించాలని మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తెల్లాపూర్ లోని ఉర్జవ్ విల్లాస్ లో బిజెపి సభ్యత్వ శాఖ కార్యక్రమాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాన్ని ఆన్ లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని చెప్పారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శంషాబాద్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్