సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బచ్చుగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని వచ్చేనెల 2 తేదీన నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ ను కలిసి బుధవారం సంఘం నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.