కాంగ్రెస్, బిజెపి మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్నారు. పటాన్చెరు పట్టణం శ్రీనగర్, శాంతినగర్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.