గురుకులంలో పీఎంశ్రీ పోటీలు

66చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ లో భాగంగా మ్యాథ్స్ సర్కిల్, సైన్స్ సర్కిల్, రంగోలి పోటీలను నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్