జిన్నారం మండలంలో మొదలైన వర్షం

54చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని, పెద్దమ్మ గూడెం, లక్ష్మీపతి గూడెం, వావిలాల, శివనగర్, నల్తూర్, కిష్టయపల్లి, గడ్డపోతారం తదితర గ్రామాలలో శుక్రవారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షం కురవడంతో వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్