బొల్లారంలో తీవ్ర నీటి కటకట

534చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి కటకటతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బుధవారం పారిశ్రామికవాడలోని రోడ్డు పక్కన గుంతలో నీటిచుక్క కోసం తాపత్రయ పడుతున్నారు. పాలకులు, మున్సిపల్ అధికారులు నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బొల్లారం మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్