అయ్యప్ప స్వామి మహా పడిపూజ

54చూసినవారు
సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. గురుస్వాములు అయ్యప్పని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్