ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు

598చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు బుధవారం రాత్రి నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి మూర్తులకు అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్