దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

82చూసినవారు
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర్ వాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా ను శనివారం రాత్రి పారాయణం చేశారు. నిర్వాహకులు రఘు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులు గంటపాటు హనుమాన్ చాలీసా ను పఠించారు. అనంతరం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్