కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీల అమలు: ఎమ్మెల్యే

69చూసినవారు
కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలు అమలు అవుతాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట మండలం అశ్రుతబాద్ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, బిజెపి లను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్