సీతారాం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం

84చూసినవారు
సీతారం ఏచూరి ఆశా సాధనకు కృషి చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్ లో సీపీఎం ఆధ్వర్యంలో సీతారం ఏచూరి సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీతారం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, కార్యవర్గ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్