ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

559చూసినవారు
ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ ప్రచార రథాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మరోసారి మెదక్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, మామిళ్ల రాజేందర్, విజేందర్ రెడ్డి, విఠల్, నాగరాజ్ గౌడ్, నర్సింలు, విష్ణు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్