జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించిన అబ్జర్వర్

77చూసినవారు
జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించిన అబ్జర్వర్
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని పోలీసు అబ్జర్వర్ రామేశ్వర్ సింగ్ శనివారం అకస్మికంగా సందర్శించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ రూపేష్ ను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మే 13న పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్