మిషన్ భగీరథ పైప్ లైన్లకు మరమ్మత్తులు

78చూసినవారు
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలకు మరమ్మత్తులు చేస్తున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 26 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. ఈనెల 31వ తేదీ మధ్యాహ్నం వరకు మరమ్మత్తులు పూర్తిచేసి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్