బాబు జగ్జీవన్ రామ్ కు పలువురు ప్రముఖుల నివాళి

72చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ కు పలువురు ప్రముఖుల నివాళి
సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డితదితర నాయకులు శుక్రవారం మద్యాహ్నం బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర, మండల మున్సిపల్, పట్టణ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్