తెలంగాణలో ఇవాళ స్కూళ్లు రీఓపెన్

73చూసినవారు
తెలంగాణలో ఇవాళ స్కూళ్లు రీఓపెన్
తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాట్లు చేశాయి. తొలి రోజే స్టూడెంట్లకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయనున్నాయి. కాగా ఈ విద్యాసంవత్సరం స్కూళ్ల టైమింగ్స్ మారాయి.

సంబంధిత పోస్ట్