రూ.50 వేలకు మించి ఉంటే సీజ్

550చూసినవారు
రూ.50 వేలకు మించి ఉంటే సీజ్
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి రశీదులు, ఆధార పత్రాలు లేకుండా రూ.50వేల వరకు నగదు తీసుకెళ్ళవచ్చునని, అయితే ఈ గరిష్టపరిమితిని పెంచినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు స్పష్టం చేశారు. ఇక నుంచి ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే ఖచ్చితంగా రసీదు, ఆధారాలు చూపాలి. లేనిచో ఈసీ సీజ్ చేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్