గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ (5) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రబాడ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో (17*) శ్రేయస్ అయ్యర్ (14*) ఉండగా పంజాబ్ స్కోరు 4 ఓవర్లకు 43/1 గా ఉంది.