దుబ్బాకలో 288 మంది ఓటు వినియోగం

81చూసినవారు
దుబ్బాకలో 288 మంది ఓటు వినియోగం
దుబ్బాకలో 85 ఏళ్లు నిండిన వృద్ధులు దివ్యాంగుల ఇంటింటి పోలింగ్లో భాగంగా ఓటు హక్కు వినియోగం పూర్తయింది. దుబ్బాక నియోజకవర్గంలోని 9 మండలాల్లో ప్రశాంతంగా ముగిసింది. 321 మంది 12 (డీ) ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోగా, 288 మంది వినియోగించుకున్నారు. తొలి రోజు 166 మంది రెండో రోజు, 122 మంది వేశారు. శనివారం అధికారులు ప్రక్రియను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్