58, 59 జీవోలతో భూముల కబ్జా: చెరుకు శ్రీనివాసరెడ్డి

77చూసినవారు
దుబ్బాక నియోజకవర్గంలో 58, 59 జీవోలతో భూములను కబ్జా చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మొన్నటిదాకా ఒక లెక్క. నేడు ఒక లెక్క అంటూ. మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్