యువకుడు ఆత్మహత్య

15364చూసినవారు
యువకుడు ఆత్మహత్య
చేగుంట పోలీస్ స్టేషన్ పరిధి మాసాయిపేట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన సుంచు సుధాకర్ (27) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులు చేసుకుని జీవించే సుధాకర్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్