ఇసుక నిల్వలు స్వాధీనం

70చూసినవారు
ఇసుక నిల్వలు స్వాధీనం
మండలంలోని తోటపల్లి శివారులో అక్రమంగా నిలువ చేసిన సుమారు 15 ట్రిప్పుల ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా తరలిస్తూ నిల్వ చేశారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్