బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది: మైనంపల్లి

74చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం అడ్రస్ లేకుండా పోతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. 24 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని, కనీసం కార్యకర్త కూడా ఆ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా లేరన్నారు. నీలం మధు గెలుపు కోసం అంతా సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్