రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జోగ్యారి భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఏకకాలంలో రుణాలు మాఫీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పై రైతులు హర్షవర్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.