మహిళపై తేనెటీగల దాడి

5858చూసినవారు
మహిళపై తేనెటీగల దాడి
దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ హాస్టల్లో పనిచేస్తున్న బాలవ్వ (55)పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిని గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే 108 సహయంతో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్