నంగునూరులో ఇంటింటి ప్రచారం

57చూసినవారు
నంగునూరులో ఇంటింటి ప్రచారం
నంగునూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించానని గ్రామస్థులను కోరారు. తెలంగాణ సమస్యలను లోక్ సభలో ప్రస్తావించి, పరిష్కరించేవరకు పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మండల సీనియర్ నాయకులు డీ మల్లయ్య ఆదివారం తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్