ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లించాలి

85చూసినవారు
ధాన్యానికి వెంటనే రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని నంగునూరు మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నంగునూరు మండలం గట్లమల్యాలలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ధాన్యానికి రూ. 500 బోనస్, రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద
రూ. 15 వేలు వెంటనే చెల్లించాలని కోరుతూ పోస్టు కార్డులను రాశారు.

సంబంధిత పోస్ట్