సిద్దిపేట కలెక్టర్ ను కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

67చూసినవారు
సిద్దిపేట కలెక్టర్ ను కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దుబ్బాక నియోజకవర్గం వాటర్ సమస్యలపైన మరియు సాగునిటి సమస్యలు పైన మరియు పలు పెండింగ్ పనులను పరిష్కారం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్