కాంగ్రెస్,బీజేపీ పార్టీలు చెప్పే అబద్ధపు హామీలను ప్రజలు నమ్మవద్దు

65చూసినవారు
కాంగ్రెస్,బీజేపీ పార్టీలు చెప్పే అబద్ధపు హామీలను ప్రజలు నమ్మవద్దు
దుబ్బాక మున్సిపాలిటీలోని రేకులకుంట శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరపున ప్రచారాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తను ప్రతి ఎలక్షన్లలో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్