బస్సులో చెలరేగిన మంటలు ఆర్పిన పోలీసులు

80చూసినవారు
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెదినీపూర్ బస్సు స్టేజ్ వద్ద కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వైపు వెళుతున్న
క్రమంలో బస్సులో ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు/ పొగలు వస్తున్నాయని డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే మంటలు ఆర్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్