ఉగాది పండగ రోజే విషాదం

9806చూసినవారు
ఉగాది పండగ రోజే విషాదం
కాలంలో పడి ఇద్దరు కార్మికులు మృతి సంఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకొండూరు మాధవరం గ్రామానికి చెందిన పిల్లలమర్రి తిరుపతిరావు, మండల కేంద్రమైన సున్నా చెందిన సోమయ్య లు చేపల వేటకు వెళ్లి సోమవారం గల్లంతు అయ్యారు. బుధవారం కాలువలో మృతదేహాలను గుర్తించారు. యంత్రాల సహాయంతో వెలికి తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్