ఓటుతో బీజేపీ కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలి

72చూసినవారు
ఓటుతో బీజేపీ కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లకు ఓటుతో బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంగళవారం కొండపాక మండలం బందారం, రాంపల్లి గ్రామాలలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్