అంబేద్కర్ జయంతి సందర్భంగా సహపంక్తి భోజనాలు

56చూసినవారు
అంబేద్కర్ జయంతి సందర్భంగా సహపంక్తి భోజనాలు
అంబేద్కర్ జయంతి సందర్భంగా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ఉపాధ్యక్షులు బండ్ల స్వామిలు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారని అన్నారు.

సంబంధిత పోస్ట్