రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాప వ్యక్తం చేస్తూ ఆదివారం బెజ్జంకిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు.