పండ్ల కోసం వెళ్లి యువకుడి దుర్మరణం

16668చూసినవారు
పండ్ల కోసం వెళ్లి యువకుడి దుర్మరణం
మొర్రి పండ్ల కోసం వెళ్లిన యువకుడు విద్యుదాఘతంతో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపురం మండలం శాలిపేట శివారులో సోమవారం జరిగింది. బూరుగుపల్లికి చెందిన బాజా కిషోర్(20) మొర్రి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ పెద్ద లైన్ చెట్టుకు తగిలి అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మృతి చెందాడు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్